ETV Bharat / briefs

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

author img

By

Published : Jul 1, 2019, 7:43 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో అమలు చేయాలని ఏఐఎస్​బీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్​ చేశారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి
మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్​బీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడాన్ని వ్యతిరేకించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్ధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని ఏఐఎస్​బీ రాష్ట్ర కన్వీనర్ మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎస్​బీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేయడాన్ని వ్యతిరేకించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట విద్యార్ధులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడం బాధాకరమని ఏఐఎస్​బీ రాష్ట్ర కన్వీనర్ మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జూనియర్ కళాశాలల్లో మళ్ళీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ :

'నాలుగులో పంత్ సరైన నిర్ణయమే'

Intro:AP_VJA_27_01_TDP_KAPU_LEADERS_MEETING_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700705745
( ) తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసానికి చేరుకున్న తెదేపా కాపు నేతలు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కాపు నేతలు ఓటమిపై విశ్లేషించుకునెందుకు కాకినాడ లో సమావేశమయ్యామని మాజీ ఎమ్మెల్యే బోండా. పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. సాయంత్రం తమ అధినేత చంద్రబాబును కలిసి కాకినాడ సమావేశంపై అలాగే ఎన్నికల్లో ఓటమి పై కారణాలు వివారిస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు సమావేశాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చే నిర్వహించామని స్పష్టం చేశారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తూ వైకాపా నాయకులు తిరిగి తెదేపా నేతల పై డిజిపి ని కలవడం దారుణం అన్నారు. పార్టీ పటిష్టత భవిష్యత్తులో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై తెదేపా కాపు నాయకుల సమావేశంలో చర్చించమన్నారు.
బైట్... బోండా ఉమామహేశ్వర రావు విజయవాడ మధ్య నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే


Body:AP_VJA_27_01_TDP_KAPU_LEADERS_MEETING_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700705745
( ) తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసానికి చేరుకున్న తెదేపా కాపు నేతలు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కాపు నేతలు ఓటమిపై విశ్లేషించుకునెందుకు కాకినాడ లో సమావేశమయ్యామని మాజీ ఎమ్మెల్యే బోండా. పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. సాయంత్రం తమ అధినేత చంద్రబాబును కలిసి కాకినాడ సమావేశంపై అలాగే ఎన్నికల్లో ఓటమి పై కారణాలు వివారిస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు సమావేశాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చే నిర్వహించామని స్పష్టం చేశారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తూ వైకాపా నాయకులు తిరిగి తెదేపా నేతల పై డిజిపి ని కలవడం దారుణం అన్నారు. పార్టీ పటిష్టత భవిష్యత్తులో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై తెదేపా కాపు నాయకుల సమావేశంలో చర్చించమన్నారు.
బైట్... బోండా ఉమామహేశ్వర రావు విజయవాడ మధ్య నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే


Conclusion:AP_VJA_27_01_TDP_KAPU_LEADERS_MEETING_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700705745
( ) తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యేందుకు విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసానికి చేరుకున్న తెదేపా కాపు నేతలు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కాపు నేతలు ఓటమిపై విశ్లేషించుకునెందుకు కాకినాడ లో సమావేశమయ్యామని మాజీ ఎమ్మెల్యే బోండా. పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. సాయంత్రం తమ అధినేత చంద్రబాబును కలిసి కాకినాడ సమావేశంపై అలాగే ఎన్నికల్లో ఓటమి పై కారణాలు వివారిస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన రెండు సమావేశాలు చంద్రబాబుకు సమాచారం ఇచ్చే నిర్వహించామని స్పష్టం చేశారు. తెదేపా నాయకులపై దాడులు చేస్తూ వైకాపా నాయకులు తిరిగి తెదేపా నేతల పై డిజిపి ని కలవడం దారుణం అన్నారు. పార్టీ పటిష్టత భవిష్యత్తులో పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై తెదేపా కాపు నాయకుల సమావేశంలో చర్చించమన్నారు.
బైట్... బోండా ఉమామహేశ్వర రావు విజయవాడ మధ్య నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.