ETV Bharat / briefs

మతపరమైన వ్యాఖ్యలపై కేసీఆర్​కు ఈసీ నోటీసు

కేసీఆర్​కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్​ సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని వచ్చిన ఫిర్యాదుతో.. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

author img

By

Published : Apr 10, 2019, 3:12 PM IST

kcr
సీఎం కేసీఆర్​కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మార్చి 17న కరీంనగర్​లో సభలో గులాబీ అధినేత... మతపరమైన వ్యాఖ్యాలు చేశారని విశ్వహిందూ పరిషత్​ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం... శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది.

ఈసీ. ఇదీ చూడండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

సీఎం కేసీఆర్​కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మార్చి 17న కరీంనగర్​లో సభలో గులాబీ అధినేత... మతపరమైన వ్యాఖ్యాలు చేశారని విశ్వహిందూ పరిషత్​ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల సంఘం... శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది.

ఈసీ. ఇదీ చూడండి: మట్టి దిబ్బ కూలి పది మంది మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.