ETV Bharat / briefs

వైకాపా ఆధిక్యం.. సచివాలయం వద్ద ఉద్యోగ సంఘాల సంబరాలు

రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించే దిశగా కొనసాగుతుంది. వైకాపా అభ్యర్థుల 140 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. వైకాపా ఆధిక్యంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగ సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి వైకాపాకు మద్దతు ప్రకటించారు

author img

By

Published : May 23, 2019, 12:10 PM IST

ఉద్యోగ సంఘాల సంబరాలు
ఉద్యోగ సంఘాల సంబరాలు

ఓట్ల లెక్కింపులో వైకాపా గాలి బలంగా వీస్తోంది. వైకాపా అభ్యర్థులు ఆధిక్యంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు, వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామరెడ్డి నేతృత్వంలో ఉద్యోగులంతా సచివాలయం గేటు బయట ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆకాక్షించాయి. సీపీఎస్ రద్దుతో పాటు మధ్యంతర భృతిని 27 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఉద్యోగ సంఘాల సంబరాలు

ఓట్ల లెక్కింపులో వైకాపా గాలి బలంగా వీస్తోంది. వైకాపా అభ్యర్థులు ఆధిక్యంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు, వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమాఖ్య నేత వెంకట్రామరెడ్డి నేతృత్వంలో ఉద్యోగులంతా సచివాలయం గేటు బయట ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆకాక్షించాయి. సీపీఎస్ రద్దుతో పాటు మధ్యంతర భృతిని 27 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని కోరారు.

New Delhi, May 22 (ANI): While speaking to ANI ahead of the Lok Sabha election results, which will be announced on May 23, National General Secretary of the Bharatiya Janata Party (BJP) Ram Madhav said, "Entire nation is hoping to see Prime Minister Narendra Modi as again the PM of the country and that expectation will be fulfilled tomorrow." "Congress president Rahul Gandhi is searching for excuses for their defeat and tomorrow they will also be blaming the voters for the same," Madhav added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.