ETV Bharat / briefs

ఈ ప్రభుత్వ పాఠశాలలో 'సీట్లు లేవు'!

చిత్తూరు జిల్లా పుంగనూరులోని మున్సిపల్​ ఉన్నత పాఠశాలలో 'సీట్లు లేవు' అనే బోర్డు పెట్టడం సంచలనమయ్యింది. 1991లో ఏర్పాటైన ఈ పాఠశాలలో ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ఈ మేరకు పరిధికి మించి విద్యార్థులు చేరతామంటూ వస్తున్న పరిస్థితుల్లోనే ఇలా బోర్డు పెట్టామని ఉపాధ్యాయులు తెలిపారు.

author img

By

Published : Jun 24, 2019, 9:27 PM IST

ఈ ప్రభుత్వ స్కూళ్లలో 'సీట్లు లేవు'
ఈ ప్రభుత్వ స్కూళ్లలో 'సీట్లు లేవు'

విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్నాయి. ఇది నిన్నటి మాట. చిత్తూరు జిల్లా పుంగనూరు పాఠశాల ఇందుకు భిన్నం. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మారుతోందనీ ఈ బడి నిరూపిస్తోంది. ఇక్కడున్న మున్సిపల్​ హైస్కూల్​ లో 'సీట్లు లేవు' అనే బోర్డు పెట్టడం.. మారిన పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. అంతే కాకుండా పాఠశాలలో ఏటా పెరుగుతున్న ఉత్తీర్ణత శాతంతో పాఠశాలలో పరిధికి మించి విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది.. సీట్లు లేవని బోర్డు ఏర్పాటు చేశారు.

1991లో ఈ స్కూలు ఏర్పాటైంది. ఏటా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పిస్తున్న కారణంగా.. తల్లిదండ్రులూ తమ పిల్లలను చేర్పించడానికి పోటీపడుతున్నారు. ప్రస్తుతం బడిలో 700 మంది ఉండాల్సిన చోట 1000 మందికి ప్రవేశం కల్పించారు. వీరందిరికీ పాఠ్యాంశాలు బోధించడం కష్టతరం అవుతుంది కాబట్టే బోర్డు పెట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వం మరింత మంది ఉపాధ్యాయులతో పాటు మౌలిక వసతులను కల్పిస్తే తిరిగి ప్రవేశాలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ :

భారత్​ - పాక్ మ్యాచ్​లో లవ్ ప్రపోజల్..!

ఈ ప్రభుత్వ స్కూళ్లలో 'సీట్లు లేవు'

విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్నాయి. ఇది నిన్నటి మాట. చిత్తూరు జిల్లా పుంగనూరు పాఠశాల ఇందుకు భిన్నం. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మారుతోందనీ ఈ బడి నిరూపిస్తోంది. ఇక్కడున్న మున్సిపల్​ హైస్కూల్​ లో 'సీట్లు లేవు' అనే బోర్డు పెట్టడం.. మారిన పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. అంతే కాకుండా పాఠశాలలో ఏటా పెరుగుతున్న ఉత్తీర్ణత శాతంతో పాఠశాలలో పరిధికి మించి విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది.. సీట్లు లేవని బోర్డు ఏర్పాటు చేశారు.

1991లో ఈ స్కూలు ఏర్పాటైంది. ఏటా విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలను కల్పిస్తున్న కారణంగా.. తల్లిదండ్రులూ తమ పిల్లలను చేర్పించడానికి పోటీపడుతున్నారు. ప్రస్తుతం బడిలో 700 మంది ఉండాల్సిన చోట 1000 మందికి ప్రవేశం కల్పించారు. వీరందిరికీ పాఠ్యాంశాలు బోధించడం కష్టతరం అవుతుంది కాబట్టే బోర్డు పెట్టాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వం మరింత మంది ఉపాధ్యాయులతో పాటు మౌలిక వసతులను కల్పిస్తే తిరిగి ప్రవేశాలు చేపడతామని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండీ :

భారత్​ - పాక్ మ్యాచ్​లో లవ్ ప్రపోజల్..!

Intro:AP_ONG_92_23_SIVALAYAM_PRATISTA_MAHOTCHAVAM_AV_C10

సంతనూతలపాడు.....
కంట్రిబ్యూటర్ సునీల్......

* వేడుకగా మల్లేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం

మద్దిపాడు లో వేంచేసిన గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లో నూతనంగా కోటి రూపాయల వ్యయంతో గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం ఆదివారం వీనులవిందుగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు స్వామివారిని తొలగించేందుకు భక్తులు పోటెత్తారు దేవాలయం ప్రాంగణంలో ధ్వజస్తంభం నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో లో భక్తులు నవధాన్యాలు చల్లారు వేద పండితుల నడుమ యాగాలు హోమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో 20 వేల మందికి పైగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.