ETV Bharat / briefs

విష పురుగులతో సావాసం.. చదువుకోలేక సతమతం

ఒకప్పుడు వందల మంది విద్యార్థులతో వైభవంగా వెలిగింది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పదులకు చేరింది. కడప జిల్లాలోని ఈ పాఠశాల.. నిర్లక్ష్యానికి చిరునామాగా నిలుస్తోంది.

author img

By

Published : Jun 27, 2019, 4:37 PM IST

kadapa
విష పురుగులతో సావాసం.. చదువుకోలేక సతమతం

కడప జిల్లాలోని కొనసముద్రం గ్రామంలో మూడు వేల పైచిలుకు జనాభా ఉన్నారు 1953లో ఓ మిషనరీ సంస్థ ఈ పాఠశాలను నెలకొల్పింది. విద్యాభివృద్ధికి కృషి చేసింది. తర్వాత ఎవరూ పట్టించుకోని కారణంగా అసౌకర్యాలకు నిలయమైంది. కంపచెట్ల మధ్య విష జంతువులతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. ఈ పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 22 మందే..

ఒకప్పుడు ఈ బడిలో 200 మందికి పైగా చదివారు. కాలక్రమంలో.. ప్రాభవం కోల్పోయిన కారణంగా.. విద్యార్థుల సంఖ్య 22కు పడిపోయింది. మిషనరీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వమైనా బాధ్యత తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దెబ్బతిన్న భవనం

ఈ స్కూలు భవనం షెడ్ల పైకప్పు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే కురుస్తుంది. తాగునీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో ముళ్ళపొదలు విస్తరించాయి. ప్రహరీ లేదు. విష జంతువుల బెడద అధికంగా ఉంది .గతంలో ఓ విద్యార్థికి తేలు కుట్టింది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి చికిత్స పొంది గట్టెక్కారు. తరగతి గదులు పూర్తి దెబ్బతిన్నాయి. కిటికీలు, వాటి తలుపుల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక ప్రధానోపాధ్యాయు డు ఇద్దరు సహో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా నా ఈ పాఠశాలను బాగు చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

విష పురుగులతో సావాసం.. చదువుకోలేక సతమతం

కడప జిల్లాలోని కొనసముద్రం గ్రామంలో మూడు వేల పైచిలుకు జనాభా ఉన్నారు 1953లో ఓ మిషనరీ సంస్థ ఈ పాఠశాలను నెలకొల్పింది. విద్యాభివృద్ధికి కృషి చేసింది. తర్వాత ఎవరూ పట్టించుకోని కారణంగా అసౌకర్యాలకు నిలయమైంది. కంపచెట్ల మధ్య విష జంతువులతో విద్యార్థులు సహవాసం చేస్తున్నారు. ఈ పాఠశాలకు విద్యార్థులను పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు.

200 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 22 మందే..

ఒకప్పుడు ఈ బడిలో 200 మందికి పైగా చదివారు. కాలక్రమంలో.. ప్రాభవం కోల్పోయిన కారణంగా.. విద్యార్థుల సంఖ్య 22కు పడిపోయింది. మిషనరీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని.. ప్రభుత్వమైనా బాధ్యత తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

దెబ్బతిన్న భవనం

ఈ స్కూలు భవనం షెడ్ల పైకప్పు పూర్తిగా దెబ్బతింది. వర్షం వస్తే కురుస్తుంది. తాగునీటి వసతి లేదు. పాఠశాల ఆవరణలో ముళ్ళపొదలు విస్తరించాయి. ప్రహరీ లేదు. విష జంతువుల బెడద అధికంగా ఉంది .గతంలో ఓ విద్యార్థికి తేలు కుట్టింది. ప్రాణాపాయ పరిస్థితి నుంచి చికిత్స పొంది గట్టెక్కారు. తరగతి గదులు పూర్తి దెబ్బతిన్నాయి. కిటికీలు, వాటి తలుపుల సంగతి చెప్పనక్కర్లేదు. ఒక ప్రధానోపాధ్యాయు డు ఇద్దరు సహో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికైనా నా ఈ పాఠశాలను బాగు చేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:ap_atp_57_27_minister_visit_mpdo_office_av_c10

Date:27-06-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి పరిశీలన
అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపిడిఓ కార్యాలయాన్ని గురువారం రాష్ట్ర బి.సి.సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయన పరిశీలించారు. ఆదరణ పథకంలో గత ప్రభుత్వం పంపిణీ చేసిన పనిముట్లు ను పరిశీలించి.. పనిముట్లు నాణ్యత , గతప్రభుత్వం పనిముట్లు కొనుగోలు కోసం వెచ్చించిన ధరల పై అధికారులతో ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఆదరణ పనిముట్లలలో భారీ అవినీతి,తక్కువ రేట్లు కలిగిన పనిముట్లను అధిక ధరలకు కొన్న గత ప్రభుత్వం...చంద్రబాబు ఆదరణ పనిముట్ల ఫధకంలో కోట్ల రుపాయల అవినీతికి పాల్పడ్డాడు...గత ప్రభుత్వం విత్తన సేకరణలో అలసత్వం కారణంగా పంపిణీలో జాప్యం జరుగుతోంది,తెలంగాణ నుండి కూడ విత్తన సేకరణకు వ్వవసాయశాఖ మంత్రి కన్న బాబు చర్చలు జరుపుతున్నారు.సకాలంలో రైతులందరికి విత్తనాలను సరఫరా చేస్తాం...బ్లాక్ మార్కెట్ కు సబ్సీడి విత్తనాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొంటాం.Body:9100020922Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.