ETV Bharat / briefs

'ఆర్టీసీ కొత్త సర్వీసులు ప్రారంభం'

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె శాసన సభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం తంబళ్లపల్లెలో పర్యటించారు. రద్దీని తగ్గించేందుకు కొత్తగా మూడు ఆర్టీసీ బస్సులకు పూజలు చేసి, జెండా ఊపి ప్రారంభించారు.

author img

By

Published : Jul 1, 2019, 11:17 PM IST

తంబళ్లపల్లెలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి- మదనపల్లి మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా మూడు ఆర్టీసీ కొత్త బస్సులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. మొదటిసారిగా తంబళ్లపల్లె శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత తంబళ్లపల్లికు రావడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించారు. వ్యక్తిగత, ఉమ్మడి, గ్రామాల సమస్యలను విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

తంబళ్లపల్లెలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభం

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి- మదనపల్లి మార్గంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు అదనంగా మూడు ఆర్టీసీ కొత్త బస్సులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రారంభించారు. మొదటిసారిగా తంబళ్లపల్లె శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత తంబళ్లపల్లికు రావడంతో వైకాపా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను స్వీకరించారు. వ్యక్తిగత, ఉమ్మడి, గ్రామాల సమస్యలను విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండీ... విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

Intro:Ap_vsp_46_Ntr_hospital_mla_samiksa_ab_AP10077_k.bhanojirao_anakapall
ప్రజల మన్ననలు పొందేలా వైద్య సేవలు అందించాలని అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ సూచించారు ఆస్పత్రిలోని వైద్య సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లా కానున్న నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇక్కడే వైద్య సేవలు అందించాలన్నారు గతంలో విశాఖపట్నం కెజిహెచ్ కి రోగులు తరలించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని సిబ్బందికి సూచించారు ఆసుపత్రిలో కావలసిన సదుపాయాలు, వైద్య సిబ్బంది కొరతను తిరుస్తామని తెలిపారు. విభాగాల వారీగా కావలసిన సదుపాయాలు పై తనకు నివేదిక అందజేస్తాం సమస్యలు పరిష్కరించేలా వెంటనే చర్యలు తీసుకుంటామని వివరించారు.


Body:అనకాపల్లి ఆస్పత్రికి వచ్చే రోగులందరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ జగన్మోహన్ రావు వైద్య సిబ్బంది ఎమ్మెల్యేని సత్కరించారు అనంతరం ఆసుపత్రిలోని అన్ని వార్డు లను ఎమ్మెల్యే అమర్నాథ్ పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు


Conclusion:గుడివాడ అమరనాథ్ అనకాపల్లి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.