ETV Bharat / briefs

పెద్దదర్గాను సందర్శించిన జగన్... చాదర్ సమర్పణ

వైకాపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పెద్దదర్గాను సందర్శించారు. మతపెద్దలు జగన్​కు ఘన స్వాగతం పలికారు. అమీర్​పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు వైఎస్ జగన్.

author img

By

Published : May 29, 2019, 12:37 PM IST

jagan

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి కడప జిల్లాలో పెద్దదర్గాను సందర్శించారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దర్గాకు వెళ్లారు. ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన మధ్యాహ్నం పెద్దదర్గాను సందర్శించారు. మతపెద్దలు జగన్​కు ఘనంగా స్వాగతం పలికారు. అమీర్​పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు వైఎస్ జగన్.

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి కడప జిల్లాలో పెద్దదర్గాను సందర్శించారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దర్గాకు వెళ్లారు. ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన మధ్యాహ్నం పెద్దదర్గాను సందర్శించారు. మతపెద్దలు జగన్​కు ఘనంగా స్వాగతం పలికారు. అమీర్​పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు వైఎస్ జగన్.

Intro:ap_gnt_46_14_yadhechaga_matti_tavvakalu_av_c9

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీర ప్రాంతాల్లో యధేచ్చగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి.నిజాంపట్నం, నగరం,రేపల్లె రురల్ మండలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియాదారులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు.అక్రమ సంపాదన కోసం పచ్చని పంటపొలాలనూ తవ్వేస్తున్నారు. ప్రతిరోజు రేయింబవళ్లు లారీలు,ట్రాక్టర్ లలో వందల ఎకరాల్లో మట్టితవ్వి తరలిస్తున్నారు.లారీ మట్టి 3000 రూపాయలకు పైగా,ట్రాక్టర్ మట్టి 1500 రూపాయలకు మట్టి మాఫియాదారులు వసూలు చేస్తున్నారు.
అంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.గ్రామస్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారులవరకు భారీ మొత్తం లో ముడుపులు ముత్తాచెబుతున్నారనే ఆరోపణలు మట్టి మాఫియా పై ఉన్నాయి.భారీగా లారీలు తిరుగుతుండటంతో పొలాలకు వెళ్లే గట్లు,కాలవ గట్లు నాశనం అవుతున్నాయని..ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మితిమీరిన వేగంతో లారీలు నడపడం వలన ప్రమాదాలకు గురవుతున్నాయి.


Body:av


Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle

For All Latest Updates

TAGGED:

jagandarga
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.