ETV Bharat / briefs

హైటెక్​సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు - case-on-MP muralimohan

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముమ్ముర తనిఖీలు చేసి హైదరాబాద్‌లో భారీ నగదు చిక్కింది. హైటెక్ సిటీలో రూ.2 కోట్ల నగదు పట్టుకున్నారు.

case-on-muralimohan
author img

By

Published : Apr 4, 2019, 6:09 PM IST

Updated : Apr 4, 2019, 6:16 PM IST

హైటెక్​సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు
హైదరాబాద్​లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్​లో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ దాడిలో రూ.2 కోట్ల నగదు చిక్కింది. తనిఖీల్లో భాగంగా నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరి వద్ద2 బ్యాగుల్లో ఉన్న రూ. 2 కోట్ల నగదుస్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈడబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్​కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంపీ మురళీ మోహన్​పైనా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.

హైటెక్​సిటీలో 2 కోట్లు స్వాధీనం.. ఎంపీపై కేసు నమోదు
హైదరాబాద్​లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్​లో బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ దాడిలో రూ.2 కోట్ల నగదు చిక్కింది. తనిఖీల్లో భాగంగా నిమ్మలూరి శ్రీహరి, అవూరి పాండరి వద్ద2 బ్యాగుల్లో ఉన్న రూ. 2 కోట్ల నగదుస్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈడబ్బు జయభేరి సంస్థకు చెందినదిగా గుర్తించారు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్​కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎంపీ మురళీ మోహన్​పైనా కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
sample description
Last Updated : Apr 4, 2019, 6:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.