ETV Bharat / briefs

ఆప్ నేతృత్వంలో ఫిబ్రవరి 13న ప్రతిపక్షాల ర్యాలీ

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 13న దిల్లీ కేంద్రంగా ఆమ్​ఆద్మీ పార్టీ ఓ ర్యాలీని నిర్వహించనుంది. కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరు కానున్నాయి.

author img

By

Published : Feb 10, 2019, 10:51 PM IST

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​లో ర్యాలీని నిర్వహించనుంది ఆమ్​ఆద్మీ పార్టీ. ఫిబ్రవరి 13న జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరుకానున్నాయి. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవనున్నారు.

తానీషా హటావో....దేశ్​ బచావో...

నియంత పాలనను తొలగించి దేశాన్ని రక్షించాలనే నినాదంపై ఈ ర్యాలీని నిర్వహిస్తోంది ఆమ్​ ఆద్మీ. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాకూటమిని సమీకరించేందుకు ఈ ర్యాలీని ఉపయోగించుకోనుంది ఆప్.

లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​లో ర్యాలీని నిర్వహించనుంది ఆమ్​ఆద్మీ పార్టీ. ఫిబ్రవరి 13న జరగనున్న ఈ ర్యాలీకి కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీలన్నీ హాజరుకానున్నాయి. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవనున్నారు.

తానీషా హటావో....దేశ్​ బచావో...

నియంత పాలనను తొలగించి దేశాన్ని రక్షించాలనే నినాదంపై ఈ ర్యాలీని నిర్వహిస్తోంది ఆమ్​ ఆద్మీ. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మహాకూటమిని సమీకరించేందుకు ఈ ర్యాలీని ఉపయోగించుకోనుంది ఆప్.


Srinagar (JandK), Feb 10 (ANI): Eleven people were injured in a grenade attack by terrorists in Srinagar's Lal Chowk today. Among those who sustained injuries are three CRPF personnel, four Jammu and Kashmir Police personnel and four civilians. The area has been cordoned off following the attack. The terrorists threw the grenade at Palladium lane in central Srinagar before escaping, the police said. The injured people have been admitted to hospital. The area was cordoned off.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.