ETV Bharat / briefs

ఆర్థిక ఇబ్బందుల్లోనూ...రెండంకెల వృద్ధి సాధించాం: చంద్రబాబు

"రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు... కష్టపడి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్​ను వదిలి వచ్చేశాం. మళ్లీ మొదటినుంచి రాష్ట్ర నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. అయినా అభివృద్ధి సాధించాం" ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

author img

By

Published : Apr 8, 2019, 4:20 PM IST

Updated : Apr 8, 2019, 5:21 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి

విభజన జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే.. ఐదేళ్లు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు. నిధుల కోసం అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్వూలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాడులు చేయడం, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం, కావాలని కోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రం రెండంకెల వృద్థి సాధించిందన్నారు చంద్రబాబు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖి

విభజన జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే.. ఐదేళ్లు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదు. నిధుల కోసం అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్వూలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దాడులు చేయడం, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం, కావాలని కోర్టులో కేసులు వేయడం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రం రెండంకెల వృద్థి సాధించిందన్నారు చంద్రబాబు.

ఇవీ చదవండి..

మోదీ.. ఎగవేతదారులకే చౌకీదారు: కోడెల

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో సోమవారం జనసేన పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు జనసేన నియోజకవర్గ అభ్యర్థి జ్ఞాన సాగర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని చేశారు పాతపట్నం ప్రధాన రహదారిపై యువకులు ర్యాలీ నిర్వహించి సాధారణ పార్టీ అయినా జనసేన ను గెలిపించాలని అభ్యర్థించారు గాజు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు అనంతరం ద్విచక్ర వాహనాలతో పాత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ప


Conclusion:ఠ
Last Updated : Apr 8, 2019, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.