ETV Bharat / briefs

ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్: బి.వి.రాఘవులు

గిరిజన ఆస్తులను కొల్లగొట్టే పార్టీలను ఓడించాలని సీపీఎం నేత రాఘవులు కోరారు. ఇవాళ పార్వతీపురంలో పర్యటించిన రాఘవులు... పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష - జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 5, 2019, 1:39 PM IST

Updated : Apr 5, 2019, 4:11 PM IST

సీపీఎం నేత బి.వి.రాఘవులు

రాష్ట్రంలో వామపక్ష, జనసేన పార్టీలే రాజకీయ ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా తమ పార్టీలకే ఉందన్నారు. తెదేపా, వైకాపా కేంద్రప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయాయని విమర్శించారు. ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్ లు తీసుకున్నాయన్నారు.

సీపీఎం నేత బి.వి.రాఘవులు

రాష్ట్రానికి హోదా ఎవరు ఇస్తే వారికే తన మద్దతంటున్న వైకాపా..భాజపాతో లాలూచీ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న భాజపాతో లోపాయికారి ఒప్పందాలు సబబు కాదని హితవుపలికారు. ఐటీ దాడులు చేయడంపై స్పందించి రాఘవులు...అభ్యర్థులను భయందోళనకు గురిచేసేందుకే సోదాలు చేపట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి చర్యలు సరికాదన్నారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు.

గిరిజనుల హక్కులను కాలరాసిన తెదేపా, భాజపాలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గిరిజన హక్కుల సాధనకు పోరాడే వామపక్షాలనే గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి 'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'

రాష్ట్రంలో వామపక్ష, జనసేన పార్టీలే రాజకీయ ప్రత్యామ్నాయమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన ఆయన తాజా రాజకీయాలపై మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించగల సత్తా తమ పార్టీలకే ఉందన్నారు. తెదేపా, వైకాపా కేంద్రప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయాయని విమర్శించారు. ప్రత్యేక హోదాపై భాజపా, తెదేపా యూటర్న్ లు తీసుకున్నాయన్నారు.

సీపీఎం నేత బి.వి.రాఘవులు

రాష్ట్రానికి హోదా ఎవరు ఇస్తే వారికే తన మద్దతంటున్న వైకాపా..భాజపాతో లాలూచీ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోన్న భాజపాతో లోపాయికారి ఒప్పందాలు సబబు కాదని హితవుపలికారు. ఐటీ దాడులు చేయడంపై స్పందించి రాఘవులు...అభ్యర్థులను భయందోళనకు గురిచేసేందుకే సోదాలు చేపట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి చర్యలు సరికాదన్నారు. అక్రమ ఆస్తులు ఉన్నాయని తెలిసినప్పుడు ఇంతకాలం ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు.

గిరిజనుల హక్కులను కాలరాసిన తెదేపా, భాజపాలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. గిరిజన హక్కుల సాధనకు పోరాడే వామపక్షాలనే గెలిపించాలని కోరారు.

ఇవీ చూడండి 'భాజపా వ్యతిరేకులు దేశద్రోహులు కారు'

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 08 4 3 9

AP_CDP_26_05_POST_VUDYAMAM_C3


Body:ఓటు పవిత్రమైనది . రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఇదే అందరి ముందున్న ఏకైక లక్ష్యం. 100% పోలింగ్ లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాలకు కడప జిల్లా మైదుకూరులోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు తోడయ్యారు ఈనెల 11న నిర్వహించబోయే పోలిక రోజున ఓటు హక్కు వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ బాలికలు లేఖలు రాశారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు


Conclusion:
Last Updated : Apr 5, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.