ETV Bharat / briefs

బినామీ పేర్లతో మన్యంలో వైకాపా దోపిడీ : బృందా కారత్

విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో... హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో.... పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

author img

By

Published : Mar 25, 2019, 7:08 AM IST

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్
విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో... హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో.... పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం ఆదివాసీల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకు తెదేపా, వైకాపా పోటీ పడుతున్నాయని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆదీవాసీలను బయటకు వెల్లగొడుతుంటే మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.

సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్
విశాఖ మన్యం ప్రాంతంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేల బినామీల పేర్లతో... హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించి దోపిడీ చేస్తున్నారని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఆరోపించారు. విశాఖ సీపీఎం కార్యాలయంలో.... పోరాటవీరుల ఛాయా చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం ఆదివాసీల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకు తెదేపా, వైకాపా పోటీ పడుతున్నాయని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఆదీవాసీలను బయటకు వెల్లగొడుతుంటే మోదీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆరోపించారు.
Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_25_Narasimhudi_Praja_GarudaSeva_AV_C8


Body:నోట్ ఈ వార్తకు సంబంధించిన స్క్రిప్టును ఎఫ్.టి.పి ద్వారా పంపాను
Ap_Atp_46_25_Narasimhudi_Praja_GarudaSeva_AV_C8


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.