ETV Bharat / briefs

విశాఖ భూకుంభకోణం నివేదికను బయటపెట్టండి: కన్నా

విశాఖ భూ కుంభకోణంపై సిట్ ఇచ్చిన నివేదికను ప్రజల ముందు ఉంచాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్​ను కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Jun 29, 2019, 5:12 PM IST

Updated : Jun 29, 2019, 7:37 PM IST

భూకుంభకోణ నివేదికను బయటపెట్టండి : కన్నా లక్ష్మీ నారాయణ
సీఎం జగన్​కు కన్నా లేఖ
విశాఖలో భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిందని... వారిచ్చిన నివేదికను ఇప్పటివరకూ బయటపెట్టలేదని తెలిపారు. సిట్ నివేదికను ప్రజలు ముందు ఉంచి దోషులకు శిక్షపడేలా చేయాలని కన్నా కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
bjp president kanna laxmi narayana
సీఎం జగన్​కు కన్నా లేఖ

ఇదీ చదవండి : 'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'

సీఎం జగన్​కు కన్నా లేఖ
విశాఖలో భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిందని... వారిచ్చిన నివేదికను ఇప్పటివరకూ బయటపెట్టలేదని తెలిపారు. సిట్ నివేదికను ప్రజలు ముందు ఉంచి దోషులకు శిక్షపడేలా చేయాలని కన్నా కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
bjp president kanna laxmi narayana
సీఎం జగన్​కు కన్నా లేఖ

ఇదీ చదవండి : 'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'

Intro:గిరిజన విశ్వవిద్యాలయాన్ని అరకులోయలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా అరుదైన స్థలాల కోసం అం పరిశీలన చేపట్టారు రు అరకులోయ మండలంలోని కొత్త బల్లులు గుడా పంచాయతీ పరిధిలో సుమారు 96 ఎకరాల్లో విస్తరించి ఉన్న భూములను ఆయన పరిశీలించారు అలాగే పెద్దల అప్పుడు పంచాయతీ పరిధిలోని సభ కూడా గ్రామ శివార్లలో అరవై నాలుగు ఎకరాల భూమిని పరిశీలించారు


Body:ఆయా ప్రాంతాల్లో అనువైన న స్థలము అన్వేషించి చి ప్రభుత్వానికి కి సిఫారసు ఉ చేయనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు అరకు లోయ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు


Conclusion:ముఖ్యమంత్రి ఇ వైయస్ జగన్ కం అరకు లోయ లోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు రు రు
Last Updated : Jun 29, 2019, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.