ETV Bharat / briefs

'లబ్ధిదారులారా...తెదేపాను గెలిపించండి'

రాష్ట్రంలో తెదేపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధిపొందారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వారంతా తెదేపాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 19, 2019, 10:55 AM IST

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలో తెదేపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధిపొందారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వారంతా తెదేపాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా.. చిన్నయ్య పాలెంలోని పలు గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వేసి మళ్లీ తెదేపాని గెలిపించాలని ప్రజలను కోరారు.

మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
రాష్ట్రంలో తెదేపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధిపొందారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వారంతా తెదేపాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా.. చిన్నయ్య పాలెంలోని పలు గ్రామాల్లో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటు వేసి మళ్లీ తెదేపాని గెలిపించాలని ప్రజలను కోరారు.
Intro:తిరుమల శ్రీవారిని సినీనటి సుమలత దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సుమలత తో పాటు ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ స్వామివారిని దర్శించుకున్నారు. కర్ణాటక రాష్ట్రం మండ్య ప్రాంతం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని... బుధవారం ఉదయం నామినేషన్ వేసి ప్రచారం మొదలు పెడుతున్నాడు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె స్వామివారి ఆశీస్సులను పొందారు.


Body:.


Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.