ETV Bharat / briefs

వెనుకబడిన వర్గాలకు తెదేపానే అండ: చంద్రబాబు - CM ELECTION CAMPAIGN IN ANANTHPURAM

వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామని అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు తెలిపారు. యువతను ఆదుకునే బాధ్యత నాదన్న సీఎం... జగన్‌ను నమ్ముకుంటే నేరాలు చేయించి జైలుకు పంపిస్తారని ఆరోపించారు. నేరస్థులకు కాపలాదారుగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని విమర్శించారు.

అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 27, 2019, 7:11 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండేందుకు 10 వేల కోట్ల రూపాయలతో 'ఈ బ్యాంకు' ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సీఎం...ఏప్రిల్‌ తొలివారంలో రైతులకు రుణమాఫీ నగదు వస్తుందన్నారు. కరవు సీమకు కియా మోటార్స్‌ తీసుకువచ్చిన ఘనత మాదేనన్న బాబు.. జాబు రావాలంటే మళ్లీ బాబురావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా నుంచి జిల్లాలోని చెరువులకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదన్న సీఎం... నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని తెలిపారు. తాగు, సాగునీరు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అనంతపురాన్ని దేశంలోనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హార్టి కల్చర్ హబ్​గా మార్చి.. అన్ని ప్రాంతాల వారు ఇక్కడే ఉపాధి పొందేలా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి:ఎన్నికల సిత్రం.. దోశ వేసిన వసుంధర

అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండేందుకు 10 వేల కోట్ల రూపాయలతో 'ఈ బ్యాంకు' ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సీఎం...ఏప్రిల్‌ తొలివారంలో రైతులకు రుణమాఫీ నగదు వస్తుందన్నారు. కరవు సీమకు కియా మోటార్స్‌ తీసుకువచ్చిన ఘనత మాదేనన్న బాబు.. జాబు రావాలంటే మళ్లీ బాబురావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా నుంచి జిల్లాలోని చెరువులకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదన్న సీఎం... నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని తెలిపారు. తాగు, సాగునీరు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అనంతపురాన్ని దేశంలోనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హార్టి కల్చర్ హబ్​గా మార్చి.. అన్ని ప్రాంతాల వారు ఇక్కడే ఉపాధి పొందేలా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి:ఎన్నికల సిత్రం.. దోశ వేసిన వసుంధర

Intro:యాంకర్ వాయిస్
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ పీకే రౌతు తెలిపారు ఆయన తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు ఈనెల 29న మండపేట 30న కొత్తపేట ఏప్రిల్ 1న పి గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గాల కేంద్రాలలో లో సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు


Body:కేంద్ర ఎన్నికల సంఘం


Conclusion:పరిశీలకుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.