ETV Bharat / briefs

అధికారుల తీరును నిలదీసిన ఎంపీ కేశినేని నాని సోదరి

విజయవాడ తూర్పు 48వ పోలింగ్ కేంద్రమైన లయోల కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు లైన్లలో ఉండగా ఈవీఎం మొరాయించింది. ఓటింగ్ ప్రక్రియ నిలిపివేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది.

author img

By

Published : Apr 11, 2019, 11:53 PM IST

ఎంపీ కేశినేని నాని సోదరి
ఎంపీ కేశినేని నాని సోదరి

విజయవాడ తూర్పు 48వ పోలింగ్ కేంద్రమైన లయోల కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు లైన్లలో ఉండగా ఈవీఎం మొరాయించాయని... ఓటింగ్ ప్రక్రియ నిలిపివేయడం వలన ఘర్షణ చోటు చేసుకుంది. వృద్ధులు, మహిళలు వేచి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల కొద్ది లైన్లో నిలబడలేక.. చాలా మంది ఓట్లు వేయకుండా తిరిగి వెళ్లిపోయారని ఎంపీ కేశినేని నాని సోదరి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పని చేయడం లేదని చెప్పడం భావ్యం కాదన్నారు. పోలింగ్ రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని కోరారు. కేంద్రం ఆడుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు.

ఇవీ చూడండి తెదేపా 125 స్థానాలు గెలుస్తుంది: ఆదినారాయణరెడ్డి

ఎంపీ కేశినేని నాని సోదరి

విజయవాడ తూర్పు 48వ పోలింగ్ కేంద్రమైన లయోల కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు లైన్లలో ఉండగా ఈవీఎం మొరాయించాయని... ఓటింగ్ ప్రక్రియ నిలిపివేయడం వలన ఘర్షణ చోటు చేసుకుంది. వృద్ధులు, మహిళలు వేచి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల కొద్ది లైన్లో నిలబడలేక.. చాలా మంది ఓట్లు వేయకుండా తిరిగి వెళ్లిపోయారని ఎంపీ కేశినేని నాని సోదరి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పని చేయడం లేదని చెప్పడం భావ్యం కాదన్నారు. పోలింగ్ రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని కోరారు. కేంద్రం ఆడుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు.

ఇవీ చూడండి తెదేపా 125 స్థానాలు గెలుస్తుంది: ఆదినారాయణరెడ్డి

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.