సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె.కౌముది
'ఆత్మస్థైర్యం తగ్గదు' - కౌముదితో ముఖాముఖి
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇరు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిని ప్రతీ భారతీయుడు స్వాగతించాడు. ఎలాంటి ఘటనలు జరిగినా జవాన్లు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరని సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె.కౌముది అన్నారు.

crpf additional director general vsk koumudi, boarder tensions
సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె.కౌముది