ETV Bharat / bharat

Delhi Petrol News: పెట్రోల్​పై వ్యాట్ రూ.8 తగ్గించిన ప్రభుత్వం

author img

By

Published : Dec 1, 2021, 12:45 PM IST

Delhi Petrol News: దిల్లీలో పెట్రోల్​పై వ్యాట్​ రూ.8మేర తగ్గింది. కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

delhi petrol price
దిల్లీలో పెట్రోల్​ ధర

Delhi Petrol News: దిల్లీలో పెట్రోల్​పై వ్యాట్​ తగ్గించింది కేజ్రీవాల్ సర్కార్​. 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.8 మేర తగ్గింది.

సవరించిన వ్యాట్​ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది దిల్లీ ప్రభుత్వం. దీంతో దేశరాజధానిలో లీటర్​ పెట్రోల్ ధర రూ.103 నుంచి రూ.95కు దిగిరానుంది.

Delhi Petrol News: దిల్లీలో పెట్రోల్​పై వ్యాట్​ తగ్గించింది కేజ్రీవాల్ సర్కార్​. 30శాతం నుంచి 19.40శాతానికి తగ్గించింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.8 మేర తగ్గింది.

సవరించిన వ్యాట్​ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది దిల్లీ ప్రభుత్వం. దీంతో దేశరాజధానిలో లీటర్​ పెట్రోల్ ధర రూ.103 నుంచి రూ.95కు దిగిరానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.