ETV Bharat / bharat

'మహా' దారుణం: మఠంలోనే సాధువు హత్య

author img

By

Published : May 24, 2020, 11:36 AM IST

మహారాష్ట్రలో దారుణం జరిగింది. నాందేడ్​కు చెందిన బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​ అనే సాధువు హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

murder of Sadhu
దారుణ హత్య

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలో ఓ సాధువును మఠంలోనే దుండగులు హత్యచేశారు. ఆయన వస్తువులు చోరీ అయినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తిని బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​గా పోలీసులు గుర్తించారు.

Bal Tapaswee Rudra Pashupatinath
బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​
Bal Tapaswee Rudra Pashupatinath
బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​

అయితే అదే ఇంట్లో మరో మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

మహారాష్ట్ర నాందేడ్​ జిల్లాలో ఓ సాధువును మఠంలోనే దుండగులు హత్యచేశారు. ఆయన వస్తువులు చోరీ అయినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తిని బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​గా పోలీసులు గుర్తించారు.

Bal Tapaswee Rudra Pashupatinath
బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​
Bal Tapaswee Rudra Pashupatinath
బాల తపస్వి రుద్ర పశుపతినాథ్​

అయితే అదే ఇంట్లో మరో మృతదేహం పోలీసులకు లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.