ETV Bharat / bharat

కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

author img

By

Published : Jun 24, 2020, 11:36 AM IST

మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో ఈత తీరని దుఃఖాన్ని మిగిల్చింది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు అన్నదమ్ములు.. అక్కడే జలసమాధి అయ్యారు. కొడుకులందరూ మృతి చెందగా.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Four Brothers from same family death in Ahmednagar in Maharastra
కడుపుకోత.. నలుగురు అన్నదమ్ములు జలసమాధి

ఓ వలస కార్మికుడి కుటుంబంలో ఈత కడుపుకోతను మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములు సరదాగా ఈత కోసం చెరువుకు వెళ్లి.. దురదృష్టవశాత్తూ నీళ్లలో పడి మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర- అహ్మద్​నగర్​లోని శ్రీగొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

నవాజిస్​ సలీమ్​ అహ్మద్​(9), దానేశ్​ సలీమ్​ అహ్మద్​(13), అర్బాజ్​ సలీమ్​ అహ్మద్​(21), ఫైసల్​ సలీమ్​ అహ్మద్​(18)లు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో సమీర్​ షేక్​ అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సలీమ్​ అహ్మద్​.. తన భార్యతో సహా నలుగురు కుమారులతో ఉపాధికోసం మహారాష్ట్రకు వచ్చాడు.

ఇదీ చదవండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

ఓ వలస కార్మికుడి కుటుంబంలో ఈత కడుపుకోతను మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములు సరదాగా ఈత కోసం చెరువుకు వెళ్లి.. దురదృష్టవశాత్తూ నీళ్లలో పడి మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర- అహ్మద్​నగర్​లోని శ్రీగొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

నవాజిస్​ సలీమ్​ అహ్మద్​(9), దానేశ్​ సలీమ్​ అహ్మద్​(13), అర్బాజ్​ సలీమ్​ అహ్మద్​(21), ఫైసల్​ సలీమ్​ అహ్మద్​(18)లు మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనలో సమీర్​ షేక్​ అనే వ్యక్తి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన సలీమ్​ అహ్మద్​.. తన భార్యతో సహా నలుగురు కుమారులతో ఉపాధికోసం మహారాష్ట్రకు వచ్చాడు.

ఇదీ చదవండి: కరోనాతో మరో ఏడాది సహజీవనం తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.