ETV Bharat / snippets

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 12:58 PM IST

DCCB CHAIRMAN IN MAHABUBNAGAR
Mahabubnagar DCCB Chairman (ETV Bharat)

Mahabubnagar DCCB Chairman : మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవి కోసం శుక్రవారం ఎన్నిక జరగగా డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉండగా ఒకే నామినేషన్‌ రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నామపత్రాల పరిశీలన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

Mahabubnagar DCCB Chairman : మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ పదవి కోసం శుక్రవారం ఎన్నిక జరగగా డైరెక్టర్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. ఉదయం 11 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉండగా ఒకే నామినేషన్‌ రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో నామపత్రాల పరిశీలన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.