Two People Died in Lorry: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది (Two dead bodies in lorry) ఉన్నారు. విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు బొగ్గుతో వస్తున్న లారీలో రెండు మృత దేహాలను స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్కు స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా అదే లారీలో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృదేహాలను జగ్గయ్యపేట మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు.
బొగ్గు లారీలో రెండు మృతదేహాలు - పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 10:25 PM IST
Two People Died in Lorry: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది (Two dead bodies in lorry) ఉన్నారు. విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు బొగ్గుతో వస్తున్న లారీలో రెండు మృత దేహాలను స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్కు స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా అదే లారీలో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృదేహాలను జగ్గయ్యపేట మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు.