ETV Bharat / snippets

సంగారెడ్డిలో దుండగుల బీభత్సం - పెట్రోల్ పోసి బైక్ దగ్ధం

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 3:11 PM IST

The Assailants Poured Petrol on the Bike and Set it on Fire
The Assailants Poured Petrol on the Bike and Set it on Fire (ETV Bharat)

The Assailants Poured Petrol on the Bike and Set it on Fire : సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం బడంగ్‌పేట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన గడ్డమీది బాలరాజ్​కు బైక్ ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి దుండగులు బైక్​పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు దీంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న బైక్‌ను దుండగులు కాల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The Assailants Poured Petrol on the Bike and Set it on Fire : సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం బడంగ్‌పేట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన గడ్డమీది బాలరాజ్​కు బైక్ ఉంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి దుండగులు బైక్​పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు దీంతో బైక్ పూర్తిగా దగ్ధమైంది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో కొన్న బైక్‌ను దుండగులు కాల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.