Road accident in Annamayya district : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు హైవేలో కలకడ వద్ద ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి సొరకాయలపేటకు ఆటో వెళ్తున్నప్పడు ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కలకడ, సంబేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు - స్పాట్లోనే నలుగురు మృతి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 21, 2024, 10:58 PM IST
Road accident in Annamayya district : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కడప-చిత్తూరు హైవేలో కలకడ వద్ద ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంబేపల్లి మండలం దేవపట్ల నుంచి సొరకాయలపేటకు ఆటో వెళ్తున్నప్పడు ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న కలకడ, సంబేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.