ETV Bharat / snippets

నంద్యాల జిల్లాలో పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 3:54 PM IST

Person Was Brutally Murdered
Person Was Brutally Murdered (ETV Bharat)

Person Was Brutally Murdered in Nandyal District : నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన నాయకుడు శ్రీనివాసరెడ్డి తన అణుచరులతో కలిసి మరో వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బరాయుడు చనిపోగా, భార్య రామ సుబ్బమ్మ గాయపడ్డారు. గతంలో ఇద్దరు వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. దీంతో పాత కక్షలు, ఎన్నికలకు ముందు తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎస్పీ అదిరాజ్‌ సింగ్ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Person Was Brutally Murdered in Nandyal District : నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన నాయకుడు శ్రీనివాసరెడ్డి తన అణుచరులతో కలిసి మరో వర్గంపై దాడి చేశారు. ఈ దాడిలో సుబ్బరాయుడు చనిపోగా, భార్య రామ సుబ్బమ్మ గాయపడ్డారు. గతంలో ఇద్దరు వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఇటీవల శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. దీంతో పాత కక్షలు, ఎన్నికలకు ముందు తలెత్తిన వివాదమే ఈ హత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎస్పీ అదిరాజ్‌ సింగ్ గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.