Minister Seethakka On Registration Charges For Women : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళ రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రి సీతక్కను కలిసి పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. భూమి అంటే ఆర్థిక వనరే కాదని, సమాజంలో గౌరవం, అధికారం కూడా అని సీతక్క వ్యాఖ్యానించారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ అంశం సర్కార్ పరిశీలనలో ఉంది : సీతక్క
Published : Jul 16, 2024, 7:22 PM IST
Minister Seethakka On Registration Charges For Women : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మహిళలకు 50శాతం రాయితీ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళ రైతు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంత్రి సీతక్కను కలిసి పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు. భూమిపై మహిళలకు యాజమాన్య హక్కులు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు. భూమి అంటే ఆర్థిక వనరే కాదని, సమాజంలో గౌరవం, అధికారం కూడా అని సీతక్క వ్యాఖ్యానించారు.