Road Accident At Mahabubnagar National Highway : మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. మహబూబ్నగర్ భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన కుటుంబం తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మహబూబ్నగర్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం - నలుగురు స్పాట్ డెడ్
Published : Aug 29, 2024, 8:59 AM IST
|Updated : Aug 29, 2024, 12:32 PM IST
Road Accident At Mahabubnagar National Highway : మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో నలుగురు మృతి చెందారు. మహబూబ్నగర్ భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. హైదరాబాద్కు చెందిన కుటుంబం తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.