ETV Bharat / snippets

రంగారెడ్డి జిల్లాలో విషాదం - గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 12:00 PM IST

Updated : Jun 3, 2024, 12:07 PM IST

People Died Due to Wall Collapsed in Rangareddy
Children Died Due to Wall Collapse (ETV Bharat)

Children Died in Wall Collapse in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని మైలార్​దేవ్​పల్లి పరిధిలోని బాబుల్​రెడ్డి నగర్​లో చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు బిహార్​కు చెందిన నూర్జాన్ కార్టూన్ (8), అప్పియ పర్వీన్ (3)గా గుర్తించారు.

Children Died in Wall Collapse in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని మైలార్​దేవ్​పల్లి పరిధిలోని బాబుల్​రెడ్డి నగర్​లో చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన ఇద్దరు చిన్నారులు బిహార్​కు చెందిన నూర్జాన్ కార్టూన్ (8), అప్పియ పర్వీన్ (3)గా గుర్తించారు.

Last Updated : Jun 3, 2024, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.