ETV Bharat / snippets

భారతదేశానికి పీవీ చేసిన సేవలు మరవలేనివి: చంద్రబాబు నాయుడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 10:50 AM IST

ap_cm_chandrababu_naidu_pays_tribute_to_pv_narasiomha_rao
ap_cm_chandrababu_naidu_pays_tribute_to_pv_narasiomha_rao (ETV Bharat)

AP CM Chandrababu Naidu Pays Tribute To PV Narasiomha Rao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని, పీవీ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్స్​ (ట్విట్టర్​) వేదికగా ట్వీట్​ చేశారు.

AP CM Chandrababu Naidu Pays Tribute To PV Narasiomha Rao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేతమైన నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తెలుగు వెలుగు నరసింహారావు పునాదులు వేశారని, పీవీ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళులర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్స్​ (ట్విట్టర్​) వేదికగా ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.