ETV Bharat / snippets

మూడో టీ20లో టీమ్​ఇండియా విజయం - డియాన్‌ మైయర్స్‌ పోరాటం వృథా

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 8:07 PM IST

source Associated Press
IND VS Zimbabwe third T20 (source Associated Press)

IND VS Zimbabwe third T20 : జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా 23 పరుగులు తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. జింబాబ్వే బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. డియాన్‌ మైయర్స్‌(65*) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ 3, అవేశ్‌ 2, వికెట్లు పడగొట్టగా, ఖలీల్‌ ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ గిల్‌ 66, రుతురాజ్‌ 49, యశస్వి 36 పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్​ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

IND VS Zimbabwe third T20 : జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమ్​ఇండియా 23 పరుగులు తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. జింబాబ్వే బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. డియాన్‌ మైయర్స్‌(65*) పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ 3, అవేశ్‌ 2, వికెట్లు పడగొట్టగా, ఖలీల్‌ ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన టీమ్‌ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ గిల్‌ 66, రుతురాజ్‌ 49, యశస్వి 36 పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్​ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.