ETV Bharat / snippets

రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్​రెడ్డి విరాళం - సీఎంకు చెక్కు అందజేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 7:29 PM IST

rtc_minister_donation_for_capital
rtc_minister_donation_for_capital (ETV Bharat)

Minister Ramprasad Reddy Donation for Construction of Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రూ.3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి సచివాలయంలో కలసి అందజేశారు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తవ్వాలంటే అది కూటమి ప్రభుత్వంలోనే అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

Minister Ramprasad Reddy Donation for Construction of Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రూ.3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి సచివాలయంలో కలసి అందజేశారు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తవ్వాలంటే అది కూటమి ప్రభుత్వంలోనే అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.