ETV Bharat / snippets

DMK ఎంపీకి భారీ షాక్- ED రూ.908 కోట్ల జరిమానా

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2024, 9:58 PM IST

DMK MP Jagathrakshakan ED Case
DMK MP Jagathrakshakan ED Case (ANI)

DMK MP Jagathrakshakan ED Case : తమిళనాడులోని అధికార డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు భారీ షాక్‌ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం FEMA నిబంధనల ఉల్లంఘన కేసులో ఎంపీతో పాటు ఆయన కుటుంబానికి 908 కోట్ల రూపాయల పెనాల్టీ విధించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా చట్టంలోని 37-A సెక్షన్‌ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో సీజ్‌ చేసిన 89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. ఈ నెల 26న వచ్చిన తీర్పు మేరకు చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్‌ ప్రస్తుతం అరక్కోణం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

DMK MP Jagathrakshakan ED Case : తమిళనాడులోని అధికార డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు భారీ షాక్‌ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం FEMA నిబంధనల ఉల్లంఘన కేసులో ఎంపీతో పాటు ఆయన కుటుంబానికి 908 కోట్ల రూపాయల పెనాల్టీ విధించినట్లు ఈడీ వెల్లడించింది. ఫెమా చట్టంలోని 37-A సెక్షన్‌ ప్రకారం 2020 సెప్టెంబర్‌లో సీజ్‌ చేసిన 89.19 కోట్ల మొత్తాన్ని జప్తు చేసినట్లు తెలిపింది. ఈ నెల 26న వచ్చిన తీర్పు మేరకు చర్యలు చేపట్టినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్‌ ప్రస్తుతం అరక్కోణం లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.