ETV Bharat / snippets

జీప్​, ట్రక్​ ఢీ- ఏడుగురు మృతి- 15మందికి గాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 10:16 PM IST

Rajasthan Road Accident
Rajasthan Road Accident (ETV Bharat)

Rajasthan Road Accident : రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెదారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ఎస్​యూవీ​ ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమ్యాయారు. కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసలు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల, వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Rajasthan Road Accident : రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెదారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ఎస్​యూవీ​ ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమ్యాయారు. కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసలు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల, వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.