ETV Bharat / snippets

ఓనం వేడుకల్లో విషాదం! గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2024, 9:29 PM IST

Man Dies During Idli Eating Competition
Man Dies During Idli Eating Competition (ETV Bharat)

Man Dies During Idli Eating Competition : కేరళ కంచికోడ్‌లో ఇడ్లీ తినే పోటీలో పాల్గొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓనం వేడుకల్లో భాగంగా కొల్లాపురలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఇడ్లీలు తినే పోటీని నిర్వహించారు. ఈ పోటీలో అలమరానికి చెందిన సురేశ్​ (50) అనే వ్యక్తి పాల్గొన్నారు. పోటీలో భాగంగా ఇడ్లీలు వేగంగా తింటుండగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. నిర్వాహకులకు వెంటనే ఈ విషయం తెలియజేశాడు. దీంతో వాళ్లు సురేష్​ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, సురేశ్​ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు లారీ డ్రైవర్​గా పని చేస్తుంటాడు.

Man Dies During Idli Eating Competition : కేరళ కంచికోడ్‌లో ఇడ్లీ తినే పోటీలో పాల్గొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓనం వేడుకల్లో భాగంగా కొల్లాపురలో యువజన సంఘం ఆధ్వర్యంలో ఇడ్లీలు తినే పోటీని నిర్వహించారు. ఈ పోటీలో అలమరానికి చెందిన సురేశ్​ (50) అనే వ్యక్తి పాల్గొన్నారు. పోటీలో భాగంగా ఇడ్లీలు వేగంగా తింటుండగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. నిర్వాహకులకు వెంటనే ఈ విషయం తెలియజేశాడు. దీంతో వాళ్లు సురేష్​ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, సురేశ్​ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు లారీ డ్రైవర్​గా పని చేస్తుంటాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.