Delhi Liquor Scam Update : దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కవిత సహా ఐదుగురు నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవడంపై కోర్టులో వాదనలు పూర్తి కాగా, ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వెల్లడించారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఈడీ అనుబంధ ఛార్జిషీట్పై 29న ఉత్తర్వులు - Delhi Liquor Scam Case Updates - DELHI LIQUOR SCAM CASE UPDATES
Delhi Liquor Scam Latest Updates : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఐదుగురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్పై నేడు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. వాదనలు పూర్తి కాగా, ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని జడ్జి వెల్లడించారు.
![దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఈడీ అనుబంధ ఛార్జిషీట్పై 29న ఉత్తర్వులు - Delhi Liquor Scam Case Updates delhi_liquor_scam_update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/1200-675-21523230-thumbnail-16x9-delhi-liquor-scam-update.jpg?imwidth=3840)
delhi_liquor_scam_update (ETV Bharat)
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 4:20 PM IST
Delhi Liquor Scam Update : దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్పై రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కవిత సహా ఐదుగురు నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవడంపై కోర్టులో వాదనలు పూర్తి కాగా, ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వెల్లడించారు.