తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి జనం పోటెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​కు విన్నవించారు.

By

Published : Jul 22, 2019, 12:48 PM IST

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​లో ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్​ పాటిల్​కు విన్నవించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి ఎక్కువగా భూ సమస్యలు, పింఛను, సదరన్​ సర్టిఫికెట్ బాధితులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details