తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 10:13 AM IST

Updated : Jul 22, 2020, 10:35 AM IST

ETV Bharat / state

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

kadiyam-srihari-tested-corona-positive
మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

10:11 July 22

మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్‌

ధనిక, పేద తేడా లేకుండా కరోనా ప్రతి ఒక్కరిని భయపెడుతోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ తన సత్తా చాటుతోంది. ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. 

తాజాగా మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొవిడ్​ బారిన పడ్డారు. ఆయన సిబ్బందిలో నలుగురికి పాజిటివ్​ వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు గన్​మెన్​లు, పీఏ, డ్రైవరు ఉన్నారు.  

నిన్నటివరకు హోం ఐసోలేషన్​లో ఉన్న కడియం శ్రీహరి... ప్రస్తుతం చికిత్స కోసం హైదరాబాద్​ నిమ్స్​కు వెళ్తున్నారు.  

Last Updated : Jul 22, 2020, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details