వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో కొత్తగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. రూ. కోటి యాభై లక్షలతో అత్యాధునిక హంగులతో మార్కెట్ను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. మార్కెట్లో 191 మంది వ్యాపారస్థులు కూరగాయలు అమ్ముకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేసే సర్కార్ అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మోడల్ మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి - ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాలలో నూతనంగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. 191 మంది వ్యాపారస్థులు కూరగాయలు అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు.

మోడల్ మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
మోడల్ మార్కెట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ఇదీ చూడండి :నిట్లో 17వ స్నాతకోత్సవ వేడుకలు