తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2020, 7:20 PM IST

ETV Bharat / state

భైంసాలో బడ్జెట్​పై చర్చా కార్యక్రమం

భైంసా పురపాలక సంఘంలో మున్సిపల్ బడ్జెట్​పై సమావేశం జరిపారు. 2020-21 ఆర్థిక బడ్జెట్​పై పలు అంశాల పద్దులు కావాలని కౌన్సిలర్లు అధికారులకు వివరించారు.

Budget Discussion Program on bainsa nirmal
భైంసాలో బడ్జెట్​పై చర్చా కార్యక్రమం

నిర్మల్ జిల్లా భైంసా పురపాలక సంఘంలో మున్సిపల్ బడ్జెట్​పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2020-21 ఆర్థిక బడ్జెట్​పై పలు అంశాలను చర్చించారు. కౌన్సిలర్లు వార్డుల్లో కావాల్సిన పనుల గురించి అధికారులకు తెలిపారు.

మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం, సిబ్బందికి చెల్లించే వేతనాలు, హరితహారం, పలు విషయాలకు సంబంధించిన పనులను అధికారులు వెల్లడించారు. భాజపాకు చెందిన కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

భైంసాలో బడ్జెట్​పై చర్చా కార్యక్రమం

ఇదీ చూడండి :భోజన పథకం బిల్లులేవీ ?? వంట ఎలా చేయాలి ?

ABOUT THE AUTHOR

...view details