తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్ల సభలో కారెక్కనున్న సబిత

కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరటం ఖరారైంది. తెరాస అధినేత​తో సమావేశమైన సబిత... సుదీర్ఘ చర్చల తర్వాత ఈ విషయాన్ని ఆమె కుమారుడు కార్తీక్​రెడ్డి ద్వారా ప్రకటించారు.

By

Published : Mar 13, 2019, 7:09 PM IST

గులాబీ గూటికి సబిత కుటుంబం

ప్రగతి భవన్​లో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్​, సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించినట్లు సబిత కుమారుడు కార్తీక్​రెడ్డి తెలిపారు. చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెరాసలో చేరనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో సబిత, తన ముగ్గురు కుమారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details