తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్నా చౌక్​ వద్ద ఆందోళన

హైదరాబాద్​లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆందోళన చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

By

Published : Feb 27, 2019, 7:47 PM IST

బ్యాంకు ఉద్యోగులు

ప్రభుత్వం సహకార పరపతి రంగంలో రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్​ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు. బ్యాంకు పరిపాలన, నిర్వహణ ఖర్చు తగ్గించి రైతాంగానికి స్వల్ప వడ్డీ రేట్లలో రుణాలు కల్పించవచ్చని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కే.జనార్దన్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:'సహకారం అందిస్తాం'

సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల సమస్యల విషయంలో సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ధర్నా చౌక్​ వద్ద ఆందోళన

ABOUT THE AUTHOR

...view details