తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా ముగిశాయి. కార్యక్రమంలో మాజీ హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, తెలుగు రాష్ట్రాల సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు.

By

Published : Jul 25, 2019, 5:46 PM IST

సీపీఐ నేత రాజ బహదూర్​ గౌర్​ జయంతి

హైదరాబాద్​లోని సీపీఐ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రాజ్ బహదూర్‌ గౌర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన రాజ్​ బహదూర్​ గౌర్​ హాల్​ను సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్​రెడ్డి ప్రారంభించారు. హాల్​లో ఏర్పాటు చేసిన బహదూర్​ గౌర్​ విగ్రహాన్ని బూర్గుల నరసింగరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, తెలుగు రాష్ట్రాల సీపీఐ కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ముగిసిన రాజ్​ బహదూర్​ గౌర్​ శత జయంతి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details