తెలంగాణ

telangana

By

Published : Feb 19, 2021, 9:55 PM IST

Updated : Feb 19, 2021, 10:41 PM IST

ETV Bharat / crime

వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు

reconstruction of Vamanrao couple murder case scene
వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు

21:52 February 19

వామన్‌రావు దంపతుల హత్యా స్థలికి నిందితులు

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్​ను హత్య జరిగిన ప్రాంతమైన కల్వచర్లకు  పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి నిందితులను తీసుకెళ్లినట్టుతెలుస్తోంది. ముగ్గురు నిందితులతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయిస్తున్నారు.  

ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్య కేసులో ముమ్మర దర్యాప్తు

Last Updated : Feb 19, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details