తెలంగాణ

telangana

ETV Bharat / city

'నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం'

నదుల అనుసంధానంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వ విధానాలకు తెజస వ్యతిరేకమని పేర్కొన్నారు.

By

Published : Aug 17, 2019, 5:57 PM IST

'నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం'

నదుల అనుసంధానం పేరుతో రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్​ చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీళ్ల పంపిణీకి ప్రణాళికలు లేవని దుయ్యబట్టారు. పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.

'నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నష్టం'

ABOUT THE AUTHOR

...view details