తెలంగాణ

telangana

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

By

Published : Nov 16, 2019, 3:02 PM IST

ఆదిలాబాద్​ కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజు కొనసాగుతుంది. సుందరయ్య భవన్​లో కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు.

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల నిరసన 43వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కార్మికులు సుందరయ్య భవన్​లో రిలే దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి విడనాడి తమ నాయకులతో చర్చలు జరపాలని కోరారు.​

ఆదిలాబాద్​లో ఆర్టీసీ కార్మికుల రిలే దీక్షలు

ABOUT THE AUTHOR

...view details