సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు వర్థంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిమానులు.. అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు వర్థంతిని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర నాగార్జున అభిమాన సంఘం అధ్యక్షుడు మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అభిమానులు.. అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.