స్థానికల సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో నెల్లూరు జిల్లాలో హడావుడి ప్రారంభమైంది. జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలకు సిద్దమయ్యారు. 12,800 మంది సిబ్బందిని ఎన్నికలు నిర్వహణకు సిద్దం చేశారు. బ్యాలెట్ పత్రాలు ముద్రణకు చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ పెట్టెలు ఇప్పటికే 50శాతం పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సీఈవో సుశీలతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవో సుశీలతో ఈటీవీ భారత్ ముఖాముఖి
.
నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవో సుశీలతో ఈటీవీ భారత్ ముఖాముఖి