ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉరవకొండలో భారీగా మద్యం పట్టివేత.. నలుగురు అరెస్ట్

By

Published : Feb 12, 2021, 3:23 PM IST

ఉరవకొండ పట్టణ శివారులో 2,208 మద్యం టెట్రా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

SEB officials  inspections
నలుగురు అరెస్ట్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఎస్​ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉరవకొండ పట్టణ శివారులో భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. 2,208 మద్యం టెట్రా ప్యాకెట్లు, రెండు ద్విచక్రవాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details