national

ETV Bharat / snippets

సిరిమాను జాతరకు రండి - ఓం బిర్లాను ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 21 hours ago

invitation_to_lok_sabha_speaker_for_sirimanu
invitation_to_lok_sabha_speaker_for_sirimanu (ETV Bharat)

Invitation to Lok Sabha Speaker For Sirimanu Ammavari Jatara :విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవం ఈ నెల 13 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిందే. పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని స్పీకర్​ ఓం బిర్లాకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆహ్వానం అందించారు. కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు వారిని ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఓం బిర్లాకు కలిశెట్టి అప్పలనాయుడు అందించాడు.

ABOUT THE AUTHOR

...view details