తెలంగాణ

telangana

ETV Bharat / state

సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినేట్ తీర్మానం

కీలక అంశాలే అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా చర్చ

Telangana Cabinet Meeting Today
Telangana Cabinet Meeting Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 2 hours ago

Telangana Cabinet Meeting Today : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మీటింగ్​లో పలు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘ చర్చలు జరిపింది. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై కేబినెట్ భేటీ చర్చించింది. అలాగే పలు ముఖ్య అంశాలకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details